డీజీపీ విజ్ఞప్తితో 180 మంది ముందుకొచ్చారు..
ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్న విషయం తెలిసిందే. తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి..అధికారులకు వివరాలు తెలియజేయాలని ఉత్తరాఖండ్ శాంతి భద్రతల విభాగం ఉత్తరాఖండ్ డీజీపీ సోమ…