వలస కార్మికులకు చికెన్ భోజనం
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు తెలంగాణ నిర్మాణ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో తినడానికి తిండి దొరికితే చాలని కొందరు వలస కార్మికులు అనుకుంటుండగా.. హైదరాబాద్ నిర్మాణ సంస్థ మంగళవారం ఏకంగా చికెన్ సరఫరా చేసింది. బాచుపల్లి, మల్లంపేట్ ప్రాజెక్టుల్…
విదేశాల నుంచి వచ్చిన వారి గురించి సమాచారం ఇవ్వండి
జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ, కమిషనర్‌, డీఎంహెచ్‌వోలతో కమిటీ వేశాం. మార్చి 1వ తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చిన వారి గురించి, ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారి గురించి 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ వాచ్‌ చాలా అవసరం. విదేశాల నుంచి…
బుధవారం 26 ఫిబ్రవరి 2020... మీ రాశి ఫలాలు
మేషరాశి :   ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యం గా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉం టుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయటం మంచిది. వృషభం :   ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమ యం గ…
‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం
జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మేయర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావే…
శివసైనికుడే సీఎం..!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సేనకు ఎన్సీపీ-కాంగ్రెస్‌ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ రెండు పార్టీలతో సేన అధిష్టానం చర్చలు జరుపుతోంది. ముఖ…
మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రశంసించారు. త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయిలో పథకాల అమలును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు…